మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం మార్చి   12th 2010 - 6:09 PM RSS  

Bharatmatrimony
లాగిన్ | రిజిస్టర్
అందరితో సంప్రదించాకే   
న్యూఢిల్లీ, మార్చి 11 :  అన్ని వర్గాలతో సంప్రదిం పులు  జరిపిన  తర్వాతే  లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెడతామని  ప్రభుత్వం ప్రకటిం చింది.దీనితో లోక్‌సభలో ప్రతిపాదిత బిల్లు ప్రవే శపెట్టడంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. బిల్లును
చదువు...  
మహిళా బిల్లుపై బిజెపిలో అసమ్మతి   
సీట్లు పోతాయేమోనని పురుష ఎంపీల బెంగ అసమ్మతీయులను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన అగ్రనాయకత్వం పార్టీ ఎంపీలకు విప్‌ జారీకి నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 11: మహిళా బిల్లుకు లోక్‌సభలోని బిజెపి ఎంపీల్లో ఓ వర్గం తమ
చదువు...  
ఏడుగురు రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేత  
న్యూఢిల్లీ, మార్చి 11 : సభా కార్యక్రమాలకు అంతరా యం కలిగించి, చైర్మన్‌ స్థానాన్ని అగౌరవపరిచినం దుకు మంగళవారం రాజ్యసభ నుంచి సస్పెండ యిన ఏడుగురు సభ్యులపై గురువారం సస్పెన్షన్‌ ఎత్తివేశారు. సస్పెన్షన్‌ ఎత్తివేసిన సభ్యుల్లో
చదువు...  
18న శ్రీకృష్ణ కమిటీ సమావేశం  
లగడపాటి మూడో లేఖన్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త : ఈ నెల 18వ తేదీన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ హస్తినలో సమావేశం కానున్నది. హైదరాబాద్‌ పర్యటనలోని అంశాలపై, వివిధ పార్టీలనేతలు అందించిన సమాచారంలో సమీక్షను నిర్వహించనున్నుది.అలాగే ఇప్పటివరకు
చదువు...  
17నుంచి సంఘీ రథయాత్ర మళ్లీ షురూ  
పాట్నా, మార్చి 11:  రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్‌ డాక్టర్‌ గిరీష్‌కుమార్‌ సంఘీ నేతృత్వంలో చేపట్టిన బీహార్‌ పరివర్తన చేతనయాత్ర రెండవ దశ ఈనెల 17న ప్రారంభం కానుంది. యాత్ర ముగింపు
చదువు...  
అలరించిన తెలంగాణ జాతర  
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలను జాతీయస్థాయిలో పరిచ యం చేసేందుకు యువతెలంగాణ బుధవారం హస్తినలో నిర్వహించిన జాతరకు చక్కటి స్పందన లభించింది. తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాతరకు
చదువు...  
తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా అమలుకు నిధులు  
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: తమిళ, సంస్కృత భాషలతో సమానంగా తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా అమలుకు అవసరమైన నిధులు సమకూ ర్చుతామని కేంద్ర న్యాయశాఖమంత్రి వీరప్పమొయిలీ తనకు చెప్పినట్లు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
చదువు...  
ఒఎంసి కేసులో సర్కారుకు చుక్కెదురు  
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసులు రాష్ట్ర సర్కారుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఒఎంసి మైనింగ్‌పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కెజి.బాలకృష్ణన్‌, జస్టిస్‌ ఆర్‌ఎం.లోథా,
చదువు...  
 
ముఖ్య వార్తలు
 మహిళా బిల్లు ఆమోదం సోనియా..
 శ్రీకృష్ణ కమిటీ దుబ్బాకలో..
 13న ఐటిడిఎ సమావేశాన్ని..
 ఉచిత వైద్యశిబిరం
 .ఫీజు రీఎంబర్స్‌మెంట్‌..
 కరెంటు కోతపై కన్నెర్ర ఎండిన..
  పిజి పరీక్షల షెడ్యూల్‌..
 రేషన్‌ కార్డు లబ్దిదారులకు..
 రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ..
 ఖాకీల ఫైటింగ్‌
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com