వైశ్యులంతా ఓటుహక్కును వినియోగించుకోవాలి: గిరీష్ కుమార్ సంఘీ
ఢిల్లీ: ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకొని మంచినేతలను ఎన్నుకోవాలని అఖిలభారత వైశ్య ఫెడ రేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్కుమార్ సంఘీ వైశ్యులకు పిలుపునిచ్చారు. బాధ్యత గల పౌరులు ఓటుహక్కును వినియోగించు కోకుంటే
కొందరు కాంగ్రెస్సీనియర్ల కొడుకులు రాహుల్కు రాహుకేతువ్ఞలు!
ఆయన ఎన్నికలంటే వీరు ఎంపికలకే మొగ్గుఆర్. రాజగోపాలన్/ న్యూఢిల్లీ : ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ లోని ప్రజాతంత్ర వ్యక్తిత్వానికి పరీక్షాకాలంవచ్చింది. ఛత్తీస్గఢ్ యువనేత ఎంపికలో రాహుల్ సతమతమవుతున్నారు. పార్టీలోని నాయకత్వ పదవులకు ఢిల్లీ కవరు
తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి
ప్రధానిని కోరిన ఎంపీల బృందంన్యూఢిల్లీ /సింగరేణి ప్రభాతవార్త ప్రతినిధులు: తెలంగాణ విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులు తక్షణం ఎత్తివేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ను 11మంది తెలంగాణపార్లమెంటు సభ్యుల బృందం డిమాండ్ చేసింది. ప్రధానిని కలిసిన అనంతరం
పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 31 : కీలకమైన విద్యా సంస్కరణల బిల్లును పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం బిల్లువాయిదా వేయాల్సివచ్చింది. దీనితో మంగళవా రం రాజ్యసభలో ఇబ్బందుల్లో పడింది. విద్యా ట్రిబ్యునల్ బిల్లు,