అందమైన పక్షుల్లో అందని భావాలెన్నో
కోయిల స్వరానికి స్పందించని మనసుండదు. హృదయ వీణను ఎవరో స్తుతిమెత్తగా మీటుతున్నంత హాయిగా అనిపిస్తుంది. కోయిల స్వరమే ఇంత మధురంగా ఉంటే దాని రూపు ఇంకెంత అందంగా ఉంటుందో... ఎప్పుడో ఒకప్పుడు ఈ సందేహం అనేకుల్లో
ప్రణవనాదం అర్థం చెప్పిన కార్తికేయుడు
శివ్ఞని కుమారుడైన స్కందునికి ఉత్తర భారతదేశం లో కంటే దక్షిణాన ముఖ్యంగా తమిళనాడులో అధిక సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దండాయు ధాన్ని ధరించి, నెమలి వాహనంపై చిరుదరహా సాన్ని చిందిస్తూ మనోహరరూపంతో
మరణ పరిస్థితుల్లో...
దైవప్రవక్త(స) విశ్వాసికి, అవిశ్వాసికి వేర్వేరు మరణ పరిస్థితులు వివరించారు విశ్వాసికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు సూర్యతేజస్సువంటి కాంతివంతమైన మొహాలు కలిగిన దైవదూతలు అతని కఫన్ (శవవస్త్రం) కోసం తమ వెంట స్వర్గం నుంచి పరిమళభరిత శ్వేత
తిరువనంతపురం నుండి తిరుచ్చి
మేము, మామిత్ర బృందం తమిళనాడులోని తిరువనంతపురం-కన్యాకుమారి-మధురై-రామేశ్వ రం-తిరుచ్చి (తిరుచురాపల్లి)లను దర్శించడానికి విశాఖ నుండి ముందుగా తిరువనంతపురం బయలుదేరాం.తిరువనంత పురంఇక్కడ ముఖ్యంగా శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం చూడదగినది. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితము కట్టబడినదట. 1729